top of page
Search


బంగారం వజ్రాల గణేశుడు అంటూ బురిడీ కొట్టించిన బేగం బజార్ వ్యాపారులు..!
అబ్బే అంత తూచ్..! అది నిఖార్సైన గోల్డ్ కాదు..! అవి వజ్రాలు అసలే కాదు..! మూడు లక్షల వజ్రాలు పొదిగి.. ట్వంటీ ఫోర్ క్యారట్ పక్కా గోల్డ్... 48 కిలోల గణనాథుడి విగ్రహం అంటూ గొప్పలు పోయారు..! అబ్బో పట్నంలోనే కాదు.. మొత్తం తెలుగు స్టేట్స్ లో ఖరీదైన విగ్రహం..! పది మందికి పైగా కళాకారులు నెలల తరబడి రూపొందించారు అంటూ బడాయి మాటలు చెప్పారు..! అబ్బో..! ఇంత ఖరీదైన విగ్రహం దొంగలు చోరీ చేస్తే ఎలా.. మళ్ళీ మాకే తిప్పలు అనుకున్నారు పోలీసులు.. అసలు ఇంతపాటి వజ్రాలు బంగారంతో అంత పెద్ద విగ్రహం అంటే మ

Writer Desk
2 days ago2 min read


తీసేయకపోతే సంగతి చూస్తా..! రష్మిక మాస్ వార్నింగ్..!
పెళ్ళి చేసుకున్న సంతోషం కూడా మిగల్చకుండా కొందరు రష్మికను చికాకు పరుస్తున్నారు... ఆమె పాత ఆడియోలను ఇపుడు సోషల్ మీడియాలో పెట్టి లేనిపోని వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.. పుష్ప సీక్వెల్ సినిమాలలో హీరోయిన్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మికా మందన్నా ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..! 2018 లో వచ్చిన గీతగోవిందం సినిమాలో విజయ్ రష్మిక తొలిసారి కలిసి నటించారు.. ఆ సినిమా నుండే ఇద్దరిమధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.. ఆ తర్వాత కూడా

Writer Desk
Mar 122 min read


ప్రేమంటే ఇదేరా..!!
ప్రేమ ఒక అనిర్వచనీయమైనది.. అంతులేనిది.. హద్దు లేనిది..! ప్రేమించినవారి కోసం ఎంతైనా చేయగలిగినంత ఇష్టమే ప్రేమ..! అది అనుకున్నంత సులువు కాదు..! అన్నీ బావున్నప్పుడు ప్రేమను ప్రదర్శించడం వేరు.. ఏదీ బాలేదు అని తెలిసినా.. ఎంతో కష్టం అని తెలిసినా ప్రేమను వదులుకోకుండా జీవితాంతం ప్రేమను పంచడం వేరు..! అలాంటి నిజమైన ప్రేమికుడి కథ ఇది..! •••••••• కర్ణాటకకు చెందిన యువతి యువకుడు ఓ కంపెనీలో పనిచేసే టైమ్ లో ప్రేమలో పడ్డారు.. కలిసి జీవితమంతా ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.. ఇద్దరూ పేదింటి కు

Writer Desk
Feb 172 min read


ఇక కిలోల లెక్కన వెండి కొనలేరు..!
కిలో వెండి అక్షరాల రూ.4.25లక్షలు.. అవును.. మీరు వింటుంది నిజమే..! బంగారం కంటే వేగంగా వెండి పరుగులు పెడుతోంది... గతంలో బంగారం ధరల పెరుగుదల ఒకేరోజు వేల రూపాయలు ఉండేది.. వెండి ధర వందల్లో ఉండేది..! కానీ ట్రెండ్ మారింది... ఇపుడు వెండి ధర కూడా రోజువారీగా వేల రూపాయలు ఉంటోంది... కిలో వెండి ధర నాలుగు లక్షలు దాటడంతో ఇక వెండిని కూడా బంగారం మాదిరిగా తులాల లెక్కన ..గ్రాముల లెక్కన ధరలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది...వెండి ధర జనవరి నెలాఖరు వరకు నాలుగు లక్షలు దాటింది.. అదే తరహాలో పెరుగుదల

Writer Desk
Jan 291 min read


తులం లక్షన్నర..! కిలో మూడు లక్షలు..!
దేశంలో మరోసారి బంగారం వెండి ధరలు అమాంతం పెరిగాయి... తులం నిఖార్సైన బంగారం (24 క్యారెట్లు)ధర సోమవారం రూ.1900 కి పైగా పెరిగి ప్రస్తుతం ₹1.45 లక్షలు ₹145690) వద్ద కొనసాగుతోంది ఇక కిలో వెండి ధరలో పెరుగుదల సోమవారం వరకు ఏకంగా ఎనమిదివేలు కనిపించింది... ప్రస్తుతం కిలో వెండి ధర రూ.మూడు లక్షల పద్దెనిమిది వేలు పలుకుతోంది..! మొత్తంగా రోజుల వ్యవధిలోనే వెండిధర లక్ష వరకు పెరిగింది..! కారణం ఇదేనా ..! గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకునే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాలపై

Writer Desk
Jan 191 min read
bottom of page


